ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్న సాయికుమార్‌రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
తాజాగా ఈ ప‌విత్ర కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు దాయాది పాకిస్థాన్ నుంచి 68 మంది హిందువులు కూడా ప్ర‌యాగ్‌రాజ్ వ‌చ్చారు.
పెరుగుతున్న ఆర్థిక మోసాల‌ను ఆరిక‌ట్టేందుకు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది ...
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ముడా స్కామ్ కేసులో కొంత ఊరట లభించింది. ఈ కేసును లోకాయుక్త నుండి సీబీఐకి బదిలీ చేయాలన్న ...
అమెరికా వెళ్లాలనే కల చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే.. మన భారత్ లో కంటే అమెరికాలో జీవన విధానం బాగుంటుంది. ఇక్కడ ఒక్క రూపాయి సంపాదిస్తే.. అక్కడ రూ.5లకు సమానంగా ఉంటుంది. అందుకే ఎక్కువ శాతం మంది అమెరికా వె ...
మహాశివరాత్రికి శ్రీశైలం సిద్దం అవుతోంది. శివరాత్రి వేళ శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు తుది దశకు ...